Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై 

జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని గంట్లకుంట గ్రామంలో జరిగే ఏనే రామస్వామి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆదివారం ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్, సర్పంచ్ ముత్తినేని యాకలక్ష్మీ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..జాతర ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రామంలో అంగరంగ వైభవంగా జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -