- Advertisement -
నవతెలంగాణ – సిద్ధిపేట : పట్టణంలోని మారుతి నగర్ కు చెందిన మాడుగుల శిరీష్ శర్మ లాసెట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకును సాధించారు. 90.31 మార్కులను ఆయన సాధించారు. ఈ సందర్భంగా అతడిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తోటి కొలీగ్స్, నాయకులు అభినందించారు.
- Advertisement -