Monday, December 15, 2025
E-PAPER
Homeఆటలుశివానీకి రజతం

శివానీకి రజతం

- Advertisement -

69వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌
హైదరాబాద్‌:
69వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన స్విమ్మర్లు కర్రా శివానీ, నందిగమ్‌ శివకుమారి సత్తా చాటారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో శివానీ 31.98సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా, శివకుమారి 33.56సెకన్లతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ శ్రేయా బినిల్‌ 31.67సెకన్లతో స్వర్ణం సొంతం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -