Sunday, March 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; తెలుగు రాష్ట్రాల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తెలంగాణలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. పాఠశాలలు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -