Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాటిపాములలో పాఠశాలల‌ నూతన భవన స్థల పరిశీలన

తాటిపాములలో పాఠశాలల‌ నూతన భవన స్థల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమ‌ల‌గిరి మండ‌లం తాటిపాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాలలకు మంజూరైన నూతన భవనాలకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయనే మాట్లాడుతూ.. ఇటీవల మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి తాటిపాముల గ్రామంలో పర్యటించినప్పుడు ఆయా పాఠశాలలకు నూతన భవనాలను మంజూరు చేస్తామని చెప్పి నిధులు ప్రకటించడంతో స్థలాన్ని కాంట్రాక్టర్, ఇంజినీర్లతో కలిసి పరిశీలించిన‌ట్లు డీఈఓ తెలిపారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -