- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన పదిమందిని గురువారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష, రూ.1000/- జరిమాన విధించటం జరిగింది. నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.1000/- జరిమానా విధించటం జరిగిందనీ దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.
- Advertisement -