Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్ 

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని గోవింద్ పెట్ గ్రామ వ్యవసాయ సహకార సంఘ పరిధిలో  వరి ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సంఘ చైర్మన్ బంటు మహిపాల్ బుధవారం ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు  నల్లూరి రమేష్, ఎర్రం వంశీ, కాశిరెడ్డి శ్రావణ్, సెక్రెటరీ బొడ్డు రమేష్,  మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్  గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంతిరెడ్డి గంగాధర్ , బండమీద అజయ్,  ఏ ఈ ఓ గంగజల  సంఘ సిబ్బంది శ్రావణ్ ,ప్రశాంత్ , రైతులు తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -