నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ను తేల్చాలని హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది. 15.23 ఎకరాల లేఔట్లో ప్రజావసరాలకు కేటాయించిన స్థలం విషయంపై అమర్ సొసైటీ వెలేార్ే అసోసియేషన్ వినతిపత్రంలో లేవనెత్తిన అభ్యంతరాలను కూడా తేల్చాంది. ఆ లేఔట్ పక్కనే ఉన్న దుర్గం చెరువు ఎఫ్టీఎల్ను తిరిగి స్థిరీకరించాలంది. ఈ మేరకు జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు చెప్పారు. చెరువు వద్ద 1334 చజాలను ప్రజావసరాల కోసం కేటాయిస్తే ప్రవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందన్న వినతిపత్రాన్ని పరిశీలించిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ను 8 వారాల్లో తేల్చాలన్నారు.
దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను తేల్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES