Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్లను పరిశీలించిన ఎస్పీ 

ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్లను పరిశీలించిన ఎస్పీ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (POLYCET-2025) సందర్భంగా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని పరీక్ష కేంద్రాలను  సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -