Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ విద్యార్థులకు క్రీడా దుస్తులు వితరణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ విద్యార్థులకు క్రీడా దుస్తులు వితరణ

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి  మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ హైస్కూల్ విద్యార్థులకు కలిగోట్  గ్రామానికి చెందిన యూసుఫ్  ఉట్నూర్ మహేందర్ 20000 వేల రూపాయల క్రీడా దుస్తులను  డొనేట్ చేయడం జరిగింది. ఈ క్రీడా దుస్తులను ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమాచారి  మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న   చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూసుఫ్ మరియు ఉట్నూర్ మహేందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -