- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
బిబిపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామ వాసి అల్లం ప్రభులింగం ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందింది. విషయం తెలుసుకొని జనగామ గ్రామానికి చెందిన ఎస్సార్ ఫౌండేషన్ ( సుభాష్ రెడ్డి ) ద్వారా మాందాపూర్ గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ వార్డు సభ్యుల చేతుల మీదుగా రూ.5000 కుటుంబ సభ్యులకు అందజేశారు.
- Advertisement -



