- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు బుధవారం హైదరాబాద్ లోని ఏఐసిసి తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -