- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ రామ శోభాయాత్రను నిర్వహించినట్లు సర్పంచ్ అల్లూరి లక్ష్మీ లింభారెడ్డి తెలిపారు. శోభాయాత్రను ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి లక్ష్మి లింభారెడ్డి,హనుమాన్ భక్తులు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



