Wednesday, April 30, 2025
Homeజిల్లాలుఅంగన్వాడి సెంటర్లో శ్రీమంత కార్యక్రమం ..

అంగన్వాడి సెంటర్లో శ్రీమంత కార్యక్రమం ..

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి సెంటర్లో బుధవారం మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కళావతి  ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ శ్రీమంతం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు తల్లులకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పౌష్టిక్ ఆహారం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత, అంగన్వాడి టీచర్లు, ఆయాలు గర్భిణీలు బాలింతలు తల్లులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img