- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా బిఆర్ఎస్ పార్టీ జెండాను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,మాజీ జెడ్పీ ఛైర్మన్ విఠల్ రావు,మాజీ నగర మేయర్ నీతు కిరణ్,బాజిరెడ్డి జగన్,ప్రభాకర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల,పట్టణ,గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ జెడ్పీటీసిలు,మాజీ ఎంపిపిలు,మాజీ సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -