గోవాకు దేశంలోనే ప్రత్యేక స్థానం : గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ-బంజరాహిల్స్‌ సాంస్కృతిక, పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉన్న గోవాకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌…

సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

ఉద్యోగులకు సూచనలు జారీ చేసిన సీఎస్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో జూన్‌ 2న నిర్వహించనున్న రాష్ట్ర…

రెజ్లర్ల విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి

తెలంగాణ రెడ్కో చైర్మెన్‌ వై సతీష్‌రెడ్డి నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఇప్పటి వరకు తాము సాధించిన పతకాలను గంగానదిలో…

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వికలాంగుల పదం తొలగింపు

 వారి వివరాలు నమోదు చేయకుంటే ఉద్యమం : ఎన్‌పీఆర్‌డీ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కోసం తయారుచేసిన ప్రశ్నాపత్రంలో…

ఐదు గురుకులాల్లో

ఒకే కాల నిర్ణయ పట్టికను అమలు చేయాలి  సీఎస్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలో ఐదు…

జూన్‌ 2న మీరాకుమార్‌ రాక

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ హైదరాబాద్‌కు రానున్నట్టు…

లారీ డ్రైవర్‌కు గుండెపోటు..

లారీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో రోడ్డుపై ఆగి ఉన్న కారును అతివేగంగా ఢకొీట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి…

ధరణి దేశంలోనే పెద్ద కుంభకోణం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ దేశంలోనే పెద్ద కుంభకోణమని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ నేత కోదండరెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు…

చల్లబడ్డ వాతావరణం

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నాలుగైదు రోజులతో పోల్చిచూస్తే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీల మేర తగ్గాయి. అయితే, ఉక్కపోత…

50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో రికార్డ్‌ : మంత్రి గంగుల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా రికార్డ్‌ స్థాయిలో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని…

ఓఆర్‌ఆర్‌ టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలి

ఔటర్‌ రింగ్‌రోడ్డు టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర…

ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి

ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌ అందుబాటులో లేకపోవడం.. సమాచారం అందించినా రాకపోవడంతో చివరకు నర్సులే ప్రసవం చేశారు. కానీ.. శిశువు పరిస్థితి విషమించి మృతి…