- Advertisement -
పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి , మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం అమరవీరులకు, ప్రోఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి కి నివాళులర్పించడం జరిగింది.
- Advertisement -