Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు చదుతోపాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదుతోపాటు క్రీడల్లో రాణించాలి

- Advertisement -

సర్పంచ్ బండారి నర్సింగం
నవతెలంగాణ – మల్హర్ రావు

విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని పెద్దతుండ్ల బండారి నర్సింగం ఆకాంక్షించారు. గురువారం జిల్లా పరిషత్ హైస్కూల్లో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పాఠశాల యందు ఆటలపోటీలను సర్పంచ్ ప్రారబించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యులు బియ్యని రాజమౌళి, కేశవచారి, పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు తిరుపతి, టీచర్స్ గోపి మానస, సుజాత, మహేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -