- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
వచ్చేనెల నవంబర్ 7న తిమ్మయ్యగారి రజిని సుభాష్ రెడ్డి ఏకైక కుమారుడికి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ల రెండవ కుమార్తెకి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీరామారావుకు నందినగర్ లో గల ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను ప్రముఖ విద్యాదాత సుభాష్ రెడ్డి అందజేశారు.
- Advertisement -



