Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం రేవంత్‌రెడ్డితో సుదర్శన్‌రెడ్డి భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో సుదర్శన్‌రెడ్డి భేటీ

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్‌ రెడ్డి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మెన్లు, ఇతర నేతలున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -