- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని ముధోల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా బి సుధాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సుధాకర్ రావుకు నియామక పత్రాన్ని గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్ స్థానిక నాయకులతో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ,వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్ ,మండల యూత్ అధ్యక్షులు బిస గణేష్, గాంధారి టౌన్ ప్రెసిడెంట్ సంఘని బాబా, మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్. దేవీ సింగ్ ఎం. శ్రీనివాసరావు .సుధీర్ రావు, బాలయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -