- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలం తహసీల్దారుగా సునీత సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ డివిజన్ ఏవోగా పనిచేసి భిక్కనూర్ తహసీల్దారుగా బదిలీపై వచ్చారు. అంతకుముందు పని చేసిన ఎమ్మార్వో శివప్రసాద్ కామారెడ్డి ఆర్ డి ఓ కార్యాలయం డీఏవోగా బదిలీ అయ్యారు.
- Advertisement -