Wednesday, June 25, 2025
E-PAPER
Homeబీజినెస్నేటి నుంచి సూపర్‌టెక్‌ ఇవి పబ్లిక్‌ ఇష్యూ

నేటి నుంచి సూపర్‌టెక్‌ ఇవి పబ్లిక్‌ ఇష్యూ

- Advertisement -

హైదరాబాద్‌ : ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీ సూపర్‌టెక్‌ ఇవి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.29.90 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు వస్తోంది. జూన్‌ 25 నుంచి ప్రారంభం కానున్న ఈ ఇష్యూలో రూ.10 ముఖ విలువ కలిగిన 32.49 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.87 నుండి రూ.92 ఇష్యూ ధరతో షేర్లను జారీ చేయనుంది. ఈ సంస్థ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ జాబితాలో లిస్ట్‌ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -