అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి నాయకులు

నవతెలంగాణ కంఠేశ్వర్  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని పులాంగ్ చౌరస్తా లోని…

లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – బాల్కొండ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ…

రాజ్యాంగంతోనే సర్వ అధికారాలు జయంతి ఉత్సవాల్లో రామ్ పటేల్

నవతెలంగాణ – మద్నూర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోనే సర్వ అధికారాలు దేశంలో రాష్ట్రాలలో కొనసాగుతున్నాయని అంబేద్కర్ రచించిన…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను వీడనాడాలి ..

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నవతెలంగాణ – ఆర్మూర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు వీడి,…

తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు…

అట్టహాసంగా ఎస్ఎఫ్ఐ 24వ నిజామాబాద్ జిల్లా మహాసభలు ప్రారంభం

– విద్య రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి  – నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరు: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర…

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

– నేరాలకు ఉపయోగిస్తున్న మారణాయుధాలు స్వాధీనం.. నవతెలంగాణ –  కామారెడ్డి  జాతీయ రహదారులపై వివిధ దారి దోపిడీలకు పాల్పడిన అంతరస్తు దొంగల…

రక్తదాన శిబిరానికి హాజరైన సభాపతి గడ్డం ప్రసాద్..

నవతెలంగాణ – కంఠేశ్వర్ టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్,…

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పూలేకు ఘన నివాళులు

నవతెలంగాణ –  కంఠేశ్వర్ సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబాపూలే 198వ జయంతి సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా…

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలి: మహమ్మద్ షబ్బీర్ అలీ

నవతెలంగాణ-భిక్కనూర్  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్  షబ్బీర్ అలీ తెలిపారు.…

వరి కోతలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన

నవతెలంగాణ – భిక్కనూర్  భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో గురువారం హార్వెస్టర్ డ్రైవర్స్, యజమానులతో వ్యవసాయ అధికారులు సమావేశం…

వర్సిటీ లో తరగతులు బహిష్కరణ

నవతెలంగాణ – డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ అకడమిక్‌ కన్సల్టెంట్లు గురువారం క్యాంపస్‌లోని వివిధ కళాశాలల తరగతులను బహిష్కరించారు. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌…