Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తమ్మీ.. జర వచ్చిపో..!

తమ్మీ.. జర వచ్చిపో..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల్లో వలస ఓట్లు చాలా కిలకం. దీంతో అభ్యర్థులు తమ పార్టీ మద్దతుదారులతో పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. వలస వెళ్లిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు తప్పకుండా ఊరికి రావాలని బతిమాలుడుతున్నారు. ఓటు వేసేందుకు రావడానికి అసరమయ్యే రవాణా ఖర్చులు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా వలస ఓటర్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -