- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది, మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు.
- Advertisement -