- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక డిగ్రీ కళాశాల మద్నూర్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కె .అశోక్ జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి వెంకటేశం, బొటని అధ్యాపకులు బి.రాజు, తెలుగు అధ్యాపకులు రాథోడ్ రమేష్, ఆంగ్లధ్యాపకులు బి రాజు, తాహెర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -