నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో మరియు గ్రామాలలో తెలంగాణ అవిభావ దినోత్సవ వేడుకలు ఘనంగా తెలంగాణ వాదులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఎంపీడీవో , తాహసిల్దార్ , పలు కార్యాలయాలో జాతీయ పతాకం ఎగురవేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటు వాదం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది ఉద్యమకారులు వసూలు బాషారు వారికి నివాళులు అర్పిస్తూ గుర్తుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ రెండవ తేదీన ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రమంతా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో ని తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో మహేందర్ కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES