Friday, December 26, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్ర‌భ్వుతం రైతుల‌కు గుడ్ న్యూస్‌

తెలంగాణ ప్ర‌భ్వుతం రైతుల‌కు గుడ్ న్యూస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -