Tuesday, July 1, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇంజినీరింగ్‌ ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్సులన్నింటికీ ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పాత ఫీజులు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్‌, బీఈ, ఎంఈ, ఎంటెక్‌ సహా, బి- ఒకేషనల్‌ కోర్సులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -