- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్సులన్నింటికీ ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పాత ఫీజులు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ సహా, బి- ఒకేషనల్ కోర్సులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.
- Advertisement -