Thursday, May 15, 2025
Homeఅంతర్జాతీయంసౌదీలో తెలంగాణ వాసి మృతి

సౌదీలో తెలంగాణ వాసి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీలో కోదాడకు చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షేక్‌ తాజుద్దీన్‌ సౌదీలో పదేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 8న కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌదీ పోలీసులు ఆలస్యంగా తాజుద్దీన్‌ కుటుంబసభ్యులకు తెలియజేశారు. సౌదీలో కపిల్‌ అనే వ్యక్తితో తాజుద్దీన్‌కు కొద్ది రోజులుగా గొడవలున్నాయని, అతడే కాల్చి చంపి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -