Saturday, September 20, 2025
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ నూతన కమిటీ ఎన్నిక..

తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ నూతన కమిటీ ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు ఎడవెల్లి వెంకటస్వామి ,  రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వేణు రాజ్ ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా కమిటీని శనివారం తెలంగాణ యూనివర్సిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ  మాజీ అధ్యక్షులు బానోత్ సాగర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ యుఐని ప్రతినిత్యం విద్యార్థుల కొరకు పనిచేస్తూ ఉంటుందని తెలిపారు. మాజీ అధ్యక్షులు శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ నవీన్ నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన యూనివర్సిటీ కమిటీ అధ్యక్షులుగా చౌదర్పల్లి మహేష్, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ తేజ, జనార్ధన్, శివప్రసాద్,జనరల్ సెక్రటరీ అలియాస్, అనిల్, తిరుపతి, శివ, బాలాజీ ,జాయింట్ సెక్రటరీ జయంత్, సృజన్, సునీల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేష్, మధు , సభ్యులు నితిన్, తరుణ్, మధు, రాజేందర్, కళ్యాణ్, శ్రావణ్, గోవింద్, ముఖేష్, శివ ఎన్నికైన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -