- Advertisement -
నతెలంగాణ – హైదరాబాద్ : ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, లేకుంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
- Advertisement -



