Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాత్కాలికంగా పశువుల సంత మార్పు 

తాత్కాలికంగా పశువుల సంత మార్పు 

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ 
నవతెలంగాణ – పరకాల 

ప్రస్తుతం నిర్వహిస్తున్న పశువుల సంత తాత్కాలికంగా దామెర చెరువు స్థలంలోకి మార్చినట్లు మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ పత్రిక సమావేశంలో తెలియజేశారు. ప్రస్తుత పశువుల సంత ప్రాంగణంలో మహా రుద్ర యాగం జరుగుతున్నందున ఈనెల 26వ తేదీ ఆగస్టు 2 తేదీ ఆదివారం రోజులలో జరగాల్సిన సంత తాత్కాలికంగా మార్చినట్లు తెలిపారు. మహా రుద్ర యాగం అనంతరం నవంబర్ 8వ తేదీ ఆదివారం తిరిగి ఏదాస్థానం ప్రస్తుత పశువుల సంత స్థలంలోనే అంగడి నిర్వహించడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -