Monday, June 30, 2025
E-PAPER
Homeజిల్లాలుమంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబులకు కృతజ్ఞతలు

మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబులకు కృతజ్ఞతలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని కొండంపేట గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన చల్లా మల్లారెడ్డి ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు లకు సోమవారం ఒకప్రకటనలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఎన్నికకు సహకరించిన డిసిసి అధ్యక్షుడు, ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ ప్రకాష్ రెడ్డీ, జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు బడితేల రాజయ్య, మాజీ  జడ్పీటిసి కొండ రాజమ్మ, బూత్ అధ్యక్షులు బెల్లం కొండ రాజేశ్వర్ రావు, యూత్ నాయకుడు సజివ రావు, మాజీ సర్పంచ్ పోటు ప్రభాకర్, మాజీ గ్రామశాఖ  అధ్యక్షులు శనిగారం  శ్రీకాంత్, కొడారి చిన్నమల్లు, కొండంపెట కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కృతజ్ఞత తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -