Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్57వ మహాజనసభను విజయవంతం చేయాలి..

57వ మహాజనసభను విజయవంతం చేయాలి..

- Advertisement -

విండో కార్యదర్శి జే బాబుపటేల్
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సింగిల్ విండో 57వ మహాజనసభ ఈనెల 30న జరగనుంది. ఈ సభ పర్సనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన సాగనుంది. దీనికి సంఘం సభ్యులందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయాలని సింగిల్ విండో కార్యదర్శి జె బాబుపటేల్ విలేకరులతో తెలిపారు. ఈ మహాజనసభ సింగిల్ విండో కార్యాలయ ఆవరణంలో జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 01 -2025 నుంచి 30-09-2025 వరకు జమ ఖర్చుల ఆమోదించుట, ఇతర అంశములు పర్సనల్ ఇన్చార్జ్ అనుమతితో కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -