Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏసుగ్రహం అందరిపై ఉండాలి: పీఏసీఎస్ మాజీ ఛైర్మన్

ఏసుగ్రహం అందరిపై ఉండాలి: పీఏసీఎస్ మాజీ ఛైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
యేసుక్రీస్తు అనుగ్రహం అందరిపై ఉండాలని పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య ఆకాంక్షించారు. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అడ్వాలపల్లి చర్చిలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు,ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ రెడ్డి,వార్డు సభ్యులు కేశవ్,జంబోజు సంధ్యారాణి-రవిందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -