Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పూణే సదరన్‌ కమాండ్‌కు చెందిన కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌, జనరల్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌తో బందం శుక్రవారం హైదరాబాద్‌ కలిసింది. సీఎంను కలిసినవారిలో దక్షిణ భారత్‌ ఏరియా జీఓసీ మేజర్‌ జనరల్‌ ఆర్‌ఎన్‌ శ్రీనివాస్‌, జీఓసీ టీజీ,ఏపీ మేజర్‌ జనరల్‌ అజరు మిశ్రా తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad