Thursday, October 2, 2025
E-PAPER
Homeజిల్లాలుHyderabad Metro : ప్రయాణికుడ్ని అనుమతించని మెట్రో… ఎందుకంటే..

Hyderabad Metro : ప్రయాణికుడ్ని అనుమతించని మెట్రో… ఎందుకంటే..

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: నగదుతో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్లిన ప్రయాణికుడికి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద భద్రత సిబ్బంది రూ.3.5 లక్షల నగదు గుర్తించారు. దీంతో అతన్ని మెట్రోలో ప్రయాణించడానికి అనుమతించలేదు. రిజర్వు బ్యాంక్‌ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రూ.2లక్షల నగదుతో అనుమతిస్తామని చెప్పడంతో.. సదరు వ్యక్తి వెనక్కి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -