Wednesday, May 21, 2025
Homeక్రైమ్హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మ‌ర‌ణం

హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మ‌ర‌ణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరులో ఆగిఉన్న డీసీఎంను కారు ఢీకొంది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -