Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎంఆర్పిఎస్ జిల్లా సమావేశం నూతన కమిటీ ఎన్నిక

టీఎంఆర్పిఎస్ జిల్లా సమావేశం నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -
  • – హాజరైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు 
    నవతెలంగాణ – కంఠేశ్వర్ 
  • నిజామాబాద్ టీఎంఆర్పిఎస్ జిల్లా సమావేశం శుక్రవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను మాదిగ పల్లెలకు చేరే విధంగా చూడాలని విద్యా ఉద్యోగం రిజర్వేషన్ అందరికందే విధంగా ముఖ్య భూమిక పోషించాలని జిల్లా కమిటీకి పనిచేయాలని కమిటీని ఎందుకున్నారు. టిఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, గౌరవ అధ్యక్షులుగా గగన్ రాజు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్, లింగం మాదిగ, జిల్లా కార్యదర్శిగా ఆర్మూర్ గంగారాం మాదిగ, జిల్లా కార్యదర్శిగా డాక్టర్ బుర్ర లక్ష్మణ్ మాదిగ, టిి ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షులుగా బి,మల్లేశం మాదిగ, టీఎంఈఎఫ్ కే,దుర్గయ్య మాదిగ,మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, టీఎంఈఎఫ్ మాదిగ మహిళ ప్రిపరేషన్ జిల్లా అధ్యక్షురాలు గడ్డం జ్యోతి మాదిగ, ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ మండలం, నందిపేట్ మండలాల ఇంచార్జ్ నడిపి చిన్నయ్య మాదిగ, టీఎంఎస్ఎఫ్ మాదిగ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దారి అఖిల్ మాదిగ ల ను ఎన్నుకోవడం జరిగింది. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -