Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం..

నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నేడు కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మంత్రులు, న్యాయ నిపుణులు ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల జీవోను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై వినిపించాల్సిన వాద‌న‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేయ‌నున్నారు. రేపు బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -