- Advertisement -
విద్యార్థులు, తల్లిదండ్రులు తరలి రావాలి
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలోని వికలాంగుల విద్యా కేంద్రంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు మంగళవారం ఉపాధ్యాయులు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడునని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని, పాటల పోటీలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ముఖ్యఅతిథిగా రానున్నట్లు తెలిపారు.
- Advertisement -



