- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ దర్శన్ టాకీస్ ఎదురుగా శుక్రవారం హర్ష మిల్క్ సెంటర్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన పాలన విక్రయించి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చాట్ల వంశీ, గడ్డం సురేందర్ రెడ్డి, సూర్య బాయ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -