Thursday, October 30, 2025
E-PAPER
HomeNewsవిషాదం.. వరదలో కొట్టుకుపోయి రిటైర్డ్ డీఈఈ మృతి

విషాదం.. వరదలో కొట్టుకుపోయి రిటైర్డ్ డీఈఈ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు పలుచోట్ల విషాదం మిగిల్చాయి. హన్మకొండలోని సమ్మయ్యనగర్ కాలనీ (టీవీ టవర్స్) వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో చిక్కుకున్న రిటైర్డ్ ఆర్&బీ డీఈఈ పాక శ్రీనివాస్ ఇవాళ మధ్యాహ్నం గల్లంతయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -