- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇటీవల ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న కారణంగా పడకంటి రామును జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి తక్కూరి దేవేందర్, కమ్మరపల్లి మండల కాంగ్రెస్ అద్యక్షుడు సుంకెట్ రవి,కమ్మరపల్లి మండల ఏ ఎం సి డైరెక్టర్ మధులత శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల స్థాయి నాయకుడు పేరం సుధాకర్ రామును ఇంటివద్ద కలిసి శాలువా కప్పి సన్మానించారు.
- Advertisement -