- Advertisement -
రెండు తరాల కవిసంగమం 44వ సిరీస్ ఈ నెల 11న సాయంత్రం 6 గంటలకు బషీర్ బాగ్లోని నిజాం కాలేజి లో జరుగుతుంది. పాల్గొంటున్న కవులు: కొండి మల్లారెడ్డి, వి.ఆర్. తూములూరి, లావణ్య సైదీశ్వర్, మహేష్ వేల్పుల, పి. వెంకటేష్ (నిజాం కాలేజి ఎం. ఏ విద్యార్థి).
కవిసంగమం
- Advertisement -