- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని మండల పశువైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. గ్రామంలోని 138 గేదెలకు, 7 ఆవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య సిబ్బంది గోపాల మిత్రులు పాల్గొన్నారు.
- Advertisement -



