Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనోహరాబాద్ లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 

మనోహరాబాద్ లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని మండల పశువైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. గ్రామంలోని 138 గేదెలకు, 7 ఆవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య సిబ్బంది గోపాల మిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -