నవతెలంగాణ – అశ్వారావుపేట : వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను శుక్రవారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు నాయుడు, ఉపాధ్యక్షులు పసుపులేటి రామస్వామి నాయుడు, బండారు శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు, పాశం రామారావు,మండల యూత్ అధ్యక్షులు చిక్కం గోపాలకృష్ణ, లైన్స్ క్లబ్ అధ్యక్షులు లక్కినేని నరేంద్ర, సంజయ్, చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు నరాల శ్రీనివాసరావు, యూత్ నాయకులు దండాబత్తుల నరేష్, మద్దాల నాగేశ్వరరావు, బండి సురేష్, కొట్టే శ్రీనివాసరావు, ఉపేంద్ర, కెల్లా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేటలో ఘనంగా వంగవీటి జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES