నవతెలంగాణ – డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి పి హెచ్ సి ( దివ్యాంగులు )/ సి ఏ పి /ఎన్ సి సి /స్పోర్ట్స్/ఎక్సట్రా కర్క్యూలర్ ఆక్టివిటీస్) విద్యార్థులకు తేదీ=18-06-2025 న ధ్రువపత్రాల పరిశీలన తెలంగాణ విశ్వవిద్యాలయం లో అడ్మిషన్స్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతాయి. ఈ ప్రత్యేక కేటగిరి విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లు రెండు సెట్లు జిరాక్స్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల తో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు హాజరు కాగలరని దోస్త్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు.
వర్సిటీ డిగ్రీ దోస్త్ ప్రత్యేక కేటగిరి-2025-26 ధ్రువపత్రాల పరిశీలన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES